నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది…!
పల్లవి, వెబ్ డెస్క్ : నిమ్మకాయల వల్ల అనేక లాభాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.నిమ్మకాయలలో విటమిన్ – సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు ,ప్లూ సమస్యలను తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్లాసు వేడి నీళ్లల్లో నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.బరువు తగ్గాలని ప్రయత్నించేవాళ్లకు నిమ్మకాయ సహాయ పడుతుంది. క్రమం తప్పకుండా పన్నెండు వారాల పాటు నిమ్మరసాన్ని తీసుకుంటే బరువులో మార్పు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.తీసుకునే ఆహారంలో ఐరన్ శరీరానికి అందాలన్నా […]
-
వినాయక చవితి ఏరోజు జరుపుకోవాలి..!
పల్లవి, వెబ్ డెస్క్ : వినాయక చవితి ఏరోజు నిర్వహించుకోవాలనే విషయం పై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల ఇరవై రెండు, ఇరవై మూడు తారీఖుల్లో వరుసగా రెండు రోజులు అమావాస్య రావడంతో వినాయక చవితి ఏరోజు అనేది ఆర్ధం కాక చాలా మంది పండితులను ఆశ్రయిస్తున్నారు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉంది. అందుకే ఆరోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్ నగర్ లోని వేదపండితులు క్లారిటీచ్చారు. […]
-
అతి నిద్రతో ఆరోగ్యానికి ముప్పు…!
పల్లవి, వెబ్ డెస్క్ : బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా రోజువారీ కనీసం నిద్రపోవడానికి సమయం ఉండదు కొంతమందికి. కానీ మరికొంత మంది రోజూ నిద్రపోవాల్సిన సమయం కంటే ఎక్కువగా నిద్రపోతారు. అయితే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి కూడా ముప్పే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు నిద్ర పోవాల్సిన ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్కు […]
-
నిమ్మకాయలను వాడాక నిమ్మతొక్కలను పడేయకండి..!
పల్లవి, వెబ్ డెస్క్ : మన దైనందిన జీవితంలో నిమ్మకాయలను తరచూ ఉపయోగిస్తూనే ఉంటూ ఉంటాము. వాటినుంచి రసాన్ని తీసి వాడుకుంటాము. కొందరూ దీన్ని నేరుగా తాగుతారు. లేదా కూల్ డ్రింక్స్ లాగా రకరకాల పానీయాల్లో కలుపుకుని తాగుతారు.అంతేకాదు వంటకాల్లోనూ పులిహోర లో నిమ్మరసం కలుపుకుంటారు. చికెన్ మటన్ ఇలా అనేక వంటకాలు వండుకుని తినే సమయాల్లోనూ వాడతారు. అయితే చాలా మంది నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీశాక వాటి తొక్కలను పడేస్తుంటారు. కానీ వాటివలన కూడా అనేక […]
-
బండి సంజయ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండిసంజయ్ ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హజరైన సంగతి తెలిసిందే. సిట్ అధికారులకు తన వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, పదవులను అడ్డుపెట్టుకుని కేటీఆర్ చేయని నీచమైన పని లేదు. భార్యభర్తల ఫోన్లను ట్యాప్ చేసి మరి కాల్స్ వినడానికి సిగ్గు లేదా.. అఖరికీ తన […]
-
భారత్ ను కలవరపెడుతున్న “మధుమేహం”
పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాలో రోజురోజుకి మధుమేహం శరవేగంగా విస్తరిస్తోంది. సరిగ్గా ఐదేండ్ల కిందట నిర్వహించిన ఓ అధ్యయనంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతూ జీవిస్తున్నట్లు ఆ సర్వేలో గుర్తించారు. అయితే తమకు మధుమేహం ఉందని కూడా ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తెలియకపోవడం మరో విశేషం అని ఈ సర్వేలో తేలింది. 2017-2019 మధ్యకాలంలో నలబై ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న దాదాపు అరవై వేల […]
-
రాఖీ ఎన్ని ముళ్లు వేయాలంటే..!
పల్లవి, వెబ్ డెస్క్ : నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత దేశ వ్యాప్తంగా రాఖీ సంబురాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టేందుకు సోదరుడ్ని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలని హిందూ జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిదని కూడా ఆ శాస్త్రం సూచిస్తోంది. అయితే రంగుల వారీగా మేష రాశి ఎరుపు, వృషభం నీలం, మిథునం , కన్య ఆకుపచ్చ, కర్కాటక తెలుపు, […]
-
నిశ్శబ్ధం చేసే మేలు ఎంతో తెలుసా..?
పల్లవి, వెబ్ డెస్క్ : నిశ్శబ్దానికి ఉన్న పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అని అందరూ అంటుంటారు. ప్రపంచయుద్ధాన్ని సైతం ఆపగలిగే శక్తి నిశ్శబ్ధానికి ఉంటుంది. అదే ప్రపంచ యుద్ధానికి కూడా కారణమవుతుందని అంటున్నారు. అయితే నిశ్శబ్ధంగా ఉంటే ఏకాగ్రత, మానసిక దృఢత్వం, ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయి నిశ్శబ్దం అంటే ఓ భయంకరమైన విషయంగా మారిపోయింది. ఒక […]
-
దోశను అలా తింటే ఆరోగ్యమే… ఆరోగ్యం..!
పల్లవి, వెబ్ డెస్క్ : నార్త్ ఇండియన్ అయినా, సౌత్ ఇండియన్ అయినా అల్పహారం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేవాటిలో మొదటిది ఇడ్లీ.. రెండోది దోశ. దోశ సాధారణంగా బియ్యం, మినపప్పుతో తయారయ్యే దోశ పిండిలో ప్రోటీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ లోపాన్ని సరిదిద్ది దోశను మరింత ఆరోగ్యకరంగా మార్చడానికి ఐదు రకాల అధిక ప్రోటీన్ పదార్ధాలను దోశపిండిలో చేర్చవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దోశ పిండికి అధిక ప్రోటీన్స్ ఇలా జోడించాలి. దోశ […]
-
కొబ్బరి నీళ్లు అందరికీ మంచిది కాదా…?
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రకృతి సహజంగా అందించే మంచి ఔషధం. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొబ్బరి నీరు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వేసవి కాలం వస్తే చాలు కొబ్బరి నీళ్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో ఎక్కువగా లభ్యమయ్యేది కొబ్బరి కాయలు. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో శరీరాన్ని హైడ్రెట్ చేయడంలో కొబ్బరి నీరు […]
-
వర్షకాలంలో వేపాకుతో “ఆ సమస్యలకు” గుడ్ బై..!
పల్లవి, వెబ్ డెస్క్ : వేపాకు ఆకులు , కాయలు, బెరడు , కలప తో సహా మొత్తం ఔషధ గుణాలు కలగలిసిన ప్రకృతి యావత్ జనవానికి ప్రసాదించిన అద్భుత వరం. ఊర్లలో ప్రతి రోజూ ఉదయం లేవగానే వేపాకు పుల్లతోనే పళ్లు తోముకుంటారు. వేపపుల్లతో దంతాలను తోముకోవడం వలన నోరు పరిశుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేప చెట్టు ఆకులు చర్మ సమస్యల నివారణలో ఎంతో అద్భుతంగా పని చేస్తాయి. అనేక […]
-
రాత్రిపూట ఏవైపు తిరిగి నిద్రపోవాలి…!
పల్లవి, వెబ్ డెస్క్ : రాత్రిపూట నిద్రపోయే సమయంలో కొంతమంది ఎడమవైపు తిరిగి నిద్రపోతారు. మరికొంత మంది కుడివైపు తిరిగి నిద్రపోతారు. ఇంకొంతమంది నిటారుగా ఆకాశాన్ని చూస్తూ నిద్రపోతారు. మరి ఏవైపు తిరిగి నిద్రపోతే మంచిదో తెలుసా..?. రోజుకి ఎన్ని గంటల పాటు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదే తెలుసా..?. తెలియదా , అయితే ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి. పడుకునేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. […]
-
జిమ్ కు వెళ్లకుండా ఫిట్ గా ఉండాలా…?.
పల్లవి, వెబ్ డెస్క్ : బిజీబిజీ షెడ్యూల్ లో ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత వ్యాయామం అవసరమని అందరూ అంటుంటారు. ఉద్యోగం వల్లనో, ఇంట్లో పనుల వల్లనో వ్యాయామానికి సరైన సమయం కేటాయించడం కష్టమవుతుంది. ఈరోజుల్లో చాలా మంది ఫిట్ గా ఉండటానికి జిమ్ కెళ్లి మరి కసరత్తులు చేస్తారు. కానీ జిమ్ కు వెళ్లకుండా ఫిట్ గా కూడా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా ఎలా ఉండోచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఉండే అపార్ట్ మెంట్ […]
-
బాదం పప్పు నానబెట్టి తింటే ఎక్కువ లాభమా..?
పల్లవి, వెబ్ డెస్క్ : బాదం పప్పు, కిస్ మిస్ , వాల్ నట్స్ లను చాలా మంది నేరుగా తినేస్తుంటారు. కానీ వీటిని పచ్చిగా తినే బదులు కొన్ని గంటలు నానబెట్టి తింటే వీటిలో ఉండే పోషకాలు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్యనిపుణూలు. బాదం పప్పుల్ని నానబెట్టడం వల ఫ్లైటికామ్లం అనే ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే శక్తినిస్తుంది. కిస్ మిస్ లను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని తెల్లారే ఉదయం […]
-
‘టీ’ లో యాలకులు వేస్తున్నారా..?
పల్లవి, వెబ్ డెస్క్ : చాలా మందికి టీ లేదా కాఫీ తాగంది రోజు మొదలు కాదు. ఉదయం లేవగానే టీ నో కాఫీనో తాగకపోతే ఆ రోజు ఏదో కోల్పోయినట్లుగా ఫీలవుతారు. కొంతమంది తాము తీసుకునే టీ లో, కాఫీలో అల్లం, యాలకులు ఇలా ఏదోకటి వేసుకుని తాగుతారు. అయితే, యాలకులు వేసిన టీ తాగడం మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ‘టీ రుచి పెరగడంతో పాటు కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ కండరాలు […]
-
మీరు గంట నిద్ర తక్కువ పోతున్నారా..?
పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా ప్రతి ఒక్కరూ రోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. రోజంతా ఎంతో ఉల్లసంగా ఉత్సాహాంగా పని చేసుకోవచ్చు. మెదడు, శరీరం అంతా సహాకరిస్తుందని వైద్యనిపుణులు చెబుతుంటారు. అయితే, ప్రస్తుత బిజీ బిజీ షెడ్యూల్ వల్ల రోజూవారీ పని ఎక్కువైందనో, రాత్రి పూటనో, పండగపూటనో పార్టీ చేసుకోవాలనో, రేపు ఎలాగూ హాలిడేనే కదా అని నైట్ ఔట్ లు చేద్దామనో నిద్రను నిర్లక్ష్యం […]
-
నిఫా వైరస్ లక్షణాలు ఇవే..?
పల్లవి, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలలోనే ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మరణించారు. అప్రమత్తమైన అధికారులు ఆరు జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేశారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లోని ప్రజలు అవసరమైతేనే ఆసుపత్రులకు వెళ్లాలని మినిస్టర్ జార్జ్ సూచించారు. ఇప్పటివరకు 546 మంది కాంటాక్ట్లను గుర్తించామని, 46 అనుమానిత కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే నిఫా వైరస్ లక్షణాలు […]
-
ఈ ఆసనాలతో మలబద్ధకానికి గుడ్ బై..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఈ ఆసనాలతో మలబద్ధకాన్ని తగ్గించొచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అందులో వజ్రాసనం చేస్తే జీర్ణవ్యవస్థలో పేగు కదలికలను మెరుగు పరుస్తుంది. అర్ధ మత్స్యేంద్రాసనం వేస్తే పేగుల ద్వారా మలం సులభంగా కదలడానికి సహయపడుతుంది. పవన ముక్తాసనం వేస్తే కాళ్లను ఛాతీ దగ్గరకి తీసుకోచ్చే ఈ ఆసనంతో మలబద్ధకం నుంచి బిగ్గెస్ట్ రిలీఫ్ పొందవచ్చు. మలాసనం తో మలబద్ధకం , గ్యాస్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
-
జరీ ఓరిజినలా, డూప్లికేటా అని ఎలా గుర్తించాలి?
పల్లవి, వెబ్ డెస్క్ : పట్టు వస్త్రాలంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఎమోషన్. పెళ్లీళ్లైనా, బర్త్ వేడుకలైన ఇష్టమైన రకరకాల దుస్తులను ధరిస్తారు. కొన్నింటిని మెమరీస్ గా దాచుకుంటారు కూడా. అయితే, మెరిసేదంతా బంగారం కాదన్నట్లు, పట్టు పేరుతో అమ్మేదంతా స్వఛ్చమైనది కాదు. అచ్చమైన జరీ అంచుల్ని తలపించే విధంగా వాటి పోలికలతో ఎన్నో రకాల దుస్తులు మార్కెట్ లో కన్పిస్తాయి.. మరి అలాంటప్పుడు నిజమైన జరీని గుర్తు పట్టడం ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్యూర్ జరీని […]
-
వర్షాకాలంలో దోమల కుట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రస్తుత వర్షాకాలంలో ఎక్కడ నీళ్లు నిల్వ ఉన్న అక్కడ దోమలు ప్రత్యేక్షమవ్వడం చూస్తుంటాము. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉన్న చోట నుంచి దోమలు కుట్టడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ముఖ్యంగా మలేరియా , డెంగ్యూ జ్వరాలు వస్తాయి. దోమల నుంచి కాపాడుకోవడానికి మస్కిటో రెపెల్లెంట్, మస్కిటో మ్యాట్ లను ఎక్కువగా యూజ్ చేస్తారు. అయితే, వీటిలో ఉండే రసాయానాల వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారని వైద్యులు చెబుతుంటారు. […]
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
-
సోనియా గాంధీకి బిగ్ షాక్