రిటైర్మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా జట్టుకు చెందిన ఏ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించిన అప్పుడు మహ్మద్ షమీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా తన రిటైర్మెంట్ పై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన గురించి విమర్శలు చేసేవాళ్లకు షమీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ‘ నేను ఎందుకు రిటైర్ అవ్వాలి..?. మీకు ఏమైనా సమస్య […]
-
శ్రేయాస్ అయ్యర్కు ప్రమోషన్ .!
పల్లవి, వెబ్ డెస్క్ : శ్రేయాస్ అయ్యర్కు ఆసియా కప్ జట్టులో చోటు దొరకలేదు.! అయితేనేం బీసీసీఐ సరికొత్త ప్రణాళికను సిద్దం చేస్తున్నట్టు సమాచారం. నివేదిక ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ను వన్డేల్లో టీం ఇండియా కెప్టెన్గా నియమించవచ్చునని టాక్. సర్పంచ్ సాహెబ్గా గుర్తింపు పొందిన శ్రేయాస్.. రాబోయే రోజుల్లో టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. టెస్టుల్లో కెప్టెన్సీ బాధ్యతలు గిల్కి అప్పగించింది.. ప్రస్తుతం భారత జట్టుకు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇక రోహిత్ శర్మ స్థానంలో శ్రేయాస్ […]
-
పెళ్లి పీటలెక్కబోతున్న సచిన తనయుడు..!
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (25) త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ముంబై కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రవి ఘాయ్ మనమరాలు సానియా ఛందోక్ తో ఇవాళ అతని నిశ్చితార్థం జరిగినట్లు నేషనల్ పేర్కొంది. దీనిపై సచిన్ ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వేడుకకు అతికొద్దిమంది సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. అర్జున్ కు సానియా చందోక్ […]
-
రోహిత్ శర్మ లగ్జరీ కారు ధర ఎంతనో తెలుసా..?
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా వన్డే కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాదాపు రెండు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న రోహిత్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్నకు వెళ్లి తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చాడు. తాజాగా ఓ విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ఆ కారు తాజాగా ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివరీ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ […]
-
రోహిత్ శర్మ రికార్డు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల టెస్ట్ క్రికెట్ , టీ20 లకు గుడ్ బై చెప్పిన టీమిండియా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్, సీనియర్ స్టార్ ఆటగాడు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..ఐసీసీ వన్డే ర్యాంకింగ్ జాబితాలో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. నిన్న బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (756) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్ లో నిలిచాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ కెరీర్ […]
-
సురేష్ రైనాకు ఈడీ నోటీసులు…!
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో భాగంగా రేపు గురువారం విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది
-
కోహ్లీ, రోహిత్ ల పై గంగూలీ కీలక వ్యాఖ్యలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : టీ20ల నుంచి రిటైరైన స్టార్ క్రికెటర్లు వన్డేలోనైనా కొనసాగుతారా లేదా అన్న చర్చ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదా మాట్లాడూతూ ” భారత్ క్రికెట్ ఎవరికోసం ఆగదు. గవాస్కర్ తర్వాత సచిన్ వచ్చారు. ద్రవిడ్ , సెహ్వాగ్ , లక్ష్మణ్ వెళ్లాక కోహ్లీ ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు జైస్వాల్, పంత్, గిల్ నిలబడ్డారు. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్ రూపంలో […]
-
డేటింగ్ రూమర్లకు “దాంతో” చెక్ పెట్టిన సిరాజ్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అండర్శన్ – టెండూల్కర్ టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా జట్టుకు ఘనవిజయాలను అందించిన హైదరాబాద్ స్పీడ్ గన్ , తెలంగాణ ఆటగాడు మహ్మద్ సిరాజ్. మహ్మద్ సిరాజ్ ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు అయిన జనాయ్ భోస్లే తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నాడని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా ఇటు […]
-
కోహ్లీ, రోహిత్ లకు బీసీసీఐ బిగ్ షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా జట్టు మాజీ సారథులు, లెజండ్రీ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. రెండేండ్ల తర్వాత అంటే 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ప్లాన్ నుంచి రోహిత్, కోహ్లీ లను తప్పించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరూ వరల్డ్ కప్ లో ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గోనాలనే నియమ నిబంధనలను బీసీసీఐ విధించనున్నట్లు క్రీడా వర్గాల్లో గుసగుసలు. అయితే […]
-
సిరాజ్ కు షాకిచ్చిన సచిన్
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో బర్మింగ్హమ్లో జరిగిన రెండో టెస్టులో టీమిండియా శుభ్ మన్ గిల్ నేతృత్వంలో సూపర్ డూపర్ విజయంతో సిరీస్ ను సమం చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆ మ్యాచ్ లో టీమిండియా పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ క్రీజులో పాతుకుపోయిన ఇంగ్లీష్ జట్టు బ్యాట్స్ మెన్ అయిన జో రూట్ను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జో రూట్ను పెవిలియన్ కు పంపిన పేస్ బౌలర్ ఆకాశ్ […]
-
అత్యాచారం కేసులో పాక్ క్రికెటర్ అరెస్ట్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు చెందిన ఏ టీమ్ షాహీన్ స్క్వాడ్లో ఒకడైన క్రికెటర్ హైదర్ అలీ అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదర్ అలీని మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కేసులో ఇరుక్కున్న హైదర్పై పాకిస్తాన్ బోర్డు వేటు వేసింది. అతడి స్థానంలో మహమ్మద్ ఫయీక్ను పాకిస్థాన్ జట్టు సెలెక్టర్లు. ఎంపిక చేశారు . ఈ సందర్భంగా మాంచెస్టర్ పోలీసులు […]
-
ఐపీఎల్ పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : ఐపీఎల్ లో 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్తోనే టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే. అతని సారథ్యంలో ఆ జట్టు అయిదుసార్లు టైటిల్ కూడా నెగ్గింది కూడా. అయితే గత కొన్ని సీజన్ల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సరిగా రాణించడం లేదు. దీంతో ఎంఎస్ ధోనీ నాయకత్వ సామర్థ్యంపై క్రీడా వర్గాల్లో సైతం పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. […]
-
ఆసియా కప్ కు బుమ్రా దూరం..?
పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ కు వర్క్ లోడ్ కారణంగా టీమిండియా ఫాస్ట్ సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయనకు తరచూ బీసీసీఐ విశ్రాంతి ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆసియా కప్ 2025కు టీన్ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది.వర్క్ లోడ్ కారణంగా ఆయన ఆడే […]
-
బుమ్రాపై బీసీసీఐ అసంతృప్తి…!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ లో టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆడకపోవడంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఐదు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే 1-2తో వెనకంజలో ఉన్న భారత్ తప్పక గెలవాల్సిన ఐదో మ్యాచ్ కు బుమ్రా గైర్హాజరు కావడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ కు ముందు మూడు మ్యాచులకు మాత్రమే తాను అందుబాటులో ఉంటానని బుమ్రా యజమాన్యానికి […]
-
ఐదో టెస్టు కి టీమిండియాలో మార్పులు..!
పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో డ్రా చేసుకుని మంచి జోష్ లో ఉన్న టీమిండియా ఐదో టెస్టు మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని నెట్ లో భారత్ తెగ శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే జట్టులో మార్పులు చేపట్టాలని జట్టు యజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్ సిరీస్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని అర్షదీప్ సింగ్ ను రంగంలోకి దించాలని టీమిండియా […]
-
టీమిండియాలోకి ఇద్దరు బౌలర్లు..!
పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో చివరివరకూ పోరాడి చరిత్రాత్మకంగా డ్రాగా ముగించి మంచి జోష్ లో ఉంది టీమిండియా. మరోవైపు చేజేతుల్లారా మ్యాచ్ ను కోల్పోయామనే నిరాశలో ఇంగ్లాండ్ జట్టు ఉంది. ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టుతో జరగబోయే చివరి టెస్టు మ్యాచ్ లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అర్దీప్ సింగ్ తో పాటు మరో బౌలరు […]
-
నితీశ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన
పల్లవి, వెబ్ డెస్క్ : టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడో టెస్టులో మోకాలి గాయంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ సీజన్ లో ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ను వదిలిపోనున్నారు అని వార్తలు తెగ గుప్పుమన్నాయి. ఈ వార్తలపై నితీశ్ కుమార్ రెడ్డి క్లారిటీచ్చారు. తాను ఐపీఎల్ ప్రాంచైజీ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచి […]
-
ఫిడే మహిళల చెస్ వరల్డ్ విన్నర్ గా దివ్య దేశ్ముఖ్
నాగపూర్ కు చెందిన దివ్య దేశ్ ముఖ్ ఈరోజు సోమవారం జరిగిన ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో కోనేరు హంపి పై గెలుపొంది ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతఫా నిలిచింది. తాజాగా దివ్య దేశ్ ముఖ్ సాధించిన ఈ విజయంతో పంతొమ్మిదేండ్ల దివ్య దేశ్ ముఖ్ ఎనబై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్ గా అవతరించింది. కోనేరు హంపి , దివ్య దేశ్ ముఖ్ ల మధ్య జరిగిన ఫైనల్ […]
-
శుభ్ మన్ గిల్ రికార్డులే రికార్డులు..!
పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగోటెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. టీమిండియా బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ శతకాలు సాధించడంతో చివరి వరకు ఆడి ఇంగ్లాండ్ సహానానికి పరీక్ష పెట్టి తమదైన శైలీలో రాణించారు. అయితే ఈ సిరీస్ లో టీమిండియా ఆటగాడు, కెప్టెన్ అయిన శుభ్ మన గిల్ పలు రికార్డులను తన సొంతం చేస్తున్నారు. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో […]
-
మాంచెస్టర్ టెస్ట్ వివాదం – గంభీర్ సంచలన నిర్ణయం.!
Gautam Gambhir
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
-
సోనియా గాంధీకి బిగ్ షాక్