ట్రంప్ కు షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమనిఅమెరికా ఫెడరల్ కోర్టు తీర్పునిచింది. టారిఫ్లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఆయనకున్న అధికారాలను అధిగమిస్తూ టారిఫ్ లు విధించారని, ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన వాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయమని, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. […]
-
పోర్న్ వెబ్సైట్ లో ప్రధాని ఫోటోలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటలీలో ఒక పోర్న్ వెబ్సైట్ సృష్టించిన దుమారం ఆ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని సహా పలువురు ప్రముఖ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఆ సైట్లో ప్రచారం చేయడమే ఇందుకు కారణమైంది. ఈ వికృత చర్యపై ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో 7 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్న ‘ఫికా’ […]
-
ఏ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ ప్రభావం చూపుతుంది..?
పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు షాకిస్తూ ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా టారిఫ్ ట్యాక్స్ వేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 25% టారిఫ్ ట్యాక్స్ తో పాటుగా మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ ట్యాక్స్ విధిస్తూ ఎగ్జిక్యూట్ ఫైల్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విధించిన ప్రస్తుత టారిఫ్ ట్యాక్స్ ఏ ఏ వస్తువుల ఎగుమతులపై ప్రభావితం చూపుతాయో […]
-
ట్రంప్ కు మోదీ కౌంటర్
పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై గత కొద్దిరోజులుగా తన అక్కసును వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి డెయిరీ ప్రొడక్ట్స్ దిగుమతికి భారత్ నో చెప్పడమే ఇందుకు కారణం అని సమాచారం. పాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఎనిమిది కోట్ల మంది రైతులు మన దేశంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ అమెరికా ప్రొడక్ట్స్ వస్తే ప్రతి ఏటా సుమారు రూ.1.03లక్షల కోట్ల దేశీయ ఆదాయం […]
-
భారత్ కు ట్రంప్ మరో షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : భారత్ కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బిగ్ షాకిచ్చారు. ఇండియాపై ఉన్న అక్కసుతో ట్రంప్ అదనపు టారిఫ్ వేసి మరోసారి తన ఉక్రోషాన్ని ఆయన వెళ్లగక్కారు. దాదాపు ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇప్పటికే ఇండియాపై ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాల భారం మోపారు. తాజాగా దీనికి అదనంగా సుంకాలు ఉంటాయని ఇటీవల ప్రకటించిన ఆయన తాజాగా […]
-
కోరిక తీరిస్తేనే మందుల చీటీ..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రికి వెళ్లాలి. కష్టమోస్తే దేవుడి దగ్గరకెళ్లాలి అని అందరూ అంటుంటారు. వైద్యో నారాయణో హరి అని అంటారు. ఈ వ్యాఖ్యలను కించపరిచేలా అమెరికా వైద్యుడోకరు తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల అత్యంత నిర్దయంగా ప్రవర్తించాడు. అనారోగ్యం బారిన పడిన రోగులకు అత్యంత శక్తివంతమైన ఔషధాలు ఇస్తూ వాటికి అలవాటు పడ్డాక వారిని లైంగికంగా వేధిస్తున్నారు రితేశ్ కల్రా.. యాబై ఒక్క ఏండ్ల రితేశ్ కల్రా అనే వైద్యుడుని […]
-
పాకిస్థాన్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని బలితీసుకున్న ఏడుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు దాయాది దేశమైన పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోంది. వీరిలో లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ , జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ , ఇస్లాం మతబోధకుడు జకీఉర్ రెహ్మాన్, హుజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సయ్యద్ సలా ఉద్దీన్ , మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ ఇక్బాల్, రియాజ్ భక్తల్ సోదరులు […]
-
కేరళ నర్సుకు ఉరిశిక్ష వాయిదా..
పల్లవి, వెబ్ డెస్క్ : యెమెన్ లో జరిగిన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈనెల పదహారో తారీఖున యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్ పోర్టును లాక్కున్నాడు. ఆమె పోలీసులకు పిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఎలాగైనా పాస్ పోర్టును తీసుకోవాలని నిమిష 2017లో అతడికి మత్తుమందు మోతాదుని […]
-
ఎలాన్ మస్క్ పార్టీ అమెరికా రాజకీయాలను ప్రభావితం చేయగలదా..?
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టమైతే కొత్త పార్టీ పెడతానని గతంలో ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎలాన్ మస్క్ అన్నట్లు గానే ‘అమెరికా పార్టీ’ పేరుతో సరికొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ వేదికగా మస్క్ వెల్లడించాడు. ప్రస్తుతం అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం లేదు, ఏ వర్గానికి స్వేచ్ఛ లేదు, ఆ స్వేచ్ఛ ఇచ్చేందుకే అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు […]
-
ట్రంప్ కు షాకిచ్చిన మస్క్
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రధాన కారణమైన అందరికీ తెల్సిందే. ఇందుకుగానూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మస్క్ ను అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు అప్పజెప్పారు. తాజాగా మస్క్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేస్తూ ” ప్రభుత్వ ప్రత్యేక ఉద్యోగిగా నా షెడ్యూల్డ్ టైమ్ ముగిసింది. వృథా ఖర్చులను […]
-
పాక్ కీలక ప్రకటన..!
పల్లవి, వెబ్ డెస్క్ : బుధవారం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో తొంబై మంది ఉగ్రవాదులతో పాటు కీలకమైన ఉగ్రనేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ” భారత్ ప్రస్తుత ఆపరేషన్లను ఆపితే తామూ ఆపుతామని” అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో […]
-
పాక్ కు ఐరాస షాక్..!
పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐరాస భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడి గురించి పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను ఈ సందర్భంగా ఐరాస భద్రతామండలి సభ్య దేశాలు తిరస్కరించాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా సమస్యను భారత్తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని పాక్ కు సూచించింది. ఈ క్రమంలో పాక్కు కీలక ప్రశ్నలను భద్రతామండలి సభ్యదేశాలు సంధించారు. ఒక్కసారిగా మూకుమ్మడి దాడితో అవాక్కయ్యారు పాక్ ప్రతినిధులు.. లష్కరే తోయిబా ప్రమేయంపై పాక్ను ఐరాస […]
-
మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే
మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే
-
టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ వీడే!
టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ వీడే!
-
Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం
Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం
-
కోటీశ్వరుడిని చేసిన పాత పాస్బుక్
కోటీశ్వరుడిని చేసిన పాత పాస్బుక్
-
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి
-
pm modi : ఆయన స్ఫూర్తితోనే నేడు సామాజిక న్యాయం : ప్రధాని మోడీ
pm modi : ఆయన స్ఫూర్తితోనే నేడు సామాజిక న్యాయం : ప్రధాని మోడీ
-
మోడీ చొరవ.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇండియాకు
మోడీ చొరవ.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇండియాకు
-
12 వేలకే ఏఐ 5G స్మార్ట్ ఫోన్
12 వేలకే ఏఐ 5G స్మార్ట్ ఫోన్
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
-
సోనియా గాంధీకి బిగ్ షాక్