రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం గురువారం భేటీ కానున్నది. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మధ్యాహ్నాం మూడు గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, మెట్రో రైలు ప్రాజెక్టు, ధాన్యం సేకరణ, మూసీ ప్రాజెక్టు, టీ ఫైబర్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో […]
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ “బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రెండోసారి నన్ను నియమించిన సందర్భంగా.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కి, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి కి, బండి సంజయ్ కుమార్ కి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ […]
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
పల్లవి, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్షను స్వీకరించారు.
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పల్లవి, వెబ్ డెస్క్ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణ గారితో కలిసి టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బాల్యం, విద్యాభ్యాసం, రాజకీయం అరంగ్రేట్రం , సీఎంగా గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానమంత్రిగా గత పదేండ్లుగా దేశానికి చేసిన పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటోలను వీక్షించారు. […]
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
పల్లవి, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ కాలంలో కోల్పోయిన రెండు బొగ్గు బ్లాకులను సింగరేణి లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటన గురించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టీ మాట్లాడుతూ “బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి సింగరేణి ప్రవేశిస్తుంది.సింగరేణిలో పనిచేస్తున్న 71 వేల మంది కార్మికులకు 819 కోట్ల రూపాయలు దసరా బోనస్ గా ప్రకటిస్తున్నాం. 41 […]
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని “సేవా పక్షం” కార్యక్రమాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని నాగమయ్య గుడిలో మోడీ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గుడి ఆవరణలో ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ . ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు […]
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు
పల్లవి, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ ఏర్పోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంపోనెంట్ తయారీ, సప్లై చైన్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్(ఎమ్మార్వో), అవియానిక్స్, రాడార్ అండ్ సెన్సార్ సిస్టమ్స్, […]
-
ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం – మంత్రి తుమ్మల
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ప్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రాబోయే రెండు మూడేండ్లలో ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణకు అగ్రస్థానం రావడం ఖాయం. రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాలకు ఆయిల్ ఫామ్ సాగు చేరుకుంటుందని” ఆయన తెలిపారు. మంత్రి తుమ్మల ఇంకా మాట్లాడుతూ ” అత్యాధునీక యంత్రాలతో […]
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
TPCC Chief Mahesh Kumar
-
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్ డేట్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో గత రెండేండ్లుగా ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు భట్టీ విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివేక్ వెంకటస్వామి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక తో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సాధ్య అసాధ్యాలపై […]
-
సూర్యాపేటలో దారుణం
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రియాంక కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ దంపతులకు పన్నెండు నెలల పాప ఉంది. మద్యానికి బానిసైన తండ్రి వెంకటేష్ మద్యం మత్తులో తన భార్యతో గొడవకు దిగాడు .. మాటకు మాట పెరిగి ఆ ఆవేశంలో ఆ సమయంలో ఏడుస్తున్న పన్నెండు నెలల కూతురిని నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టిన తండ్రి ఏడిస్తే బయటకు వినిపిస్తుందని ఆ చిన్నారిని […]
-
కొత్త పార్టీపై కవిత సంచలన ప్రకటన
Kalvakuntla Kavitha
-
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: వద్దిరాజు
పల్లవి, వెబ్ డెస్క్ : దుర్గామాత ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. అమ్మవారి చల్లని చూపుతో జిల్లాలో కరువు కాటకాలు లేకుండా, పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని వేడుకున్నారు. గురువారం రాత్రి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు తోట రామారావు, తోట గోవిందమ్మల ఆధ్వర్యంలో నెలకొల్పిన దసరా అమ్మవారి విగ్రహం వద్ద ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్రను […]
-
రైతులతో మాజీ మంత్రి హరీశ్ టెలికాన్ఫరెన్స్
పల్లవి, వెబ్ డెస్క్ : అయిల్ ఫామ్ సాగు లో అంతర్ పంట వేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.. ఇటీవల అశ్వరావు పేట కు వెల్లి అయిల్ ఫామ్ సాగు లో అంతర్ పంట సాగు అయిన కోకో వక్క పంటలను సందర్శించిన రైతులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.. అయిల్ ఫామ్ సాగు చేయడం ఎంతో మేలు జరిగిందని మీరు అయిల్ […]
-
జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు, అరెస్టులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ –“రైతులు యూరియా కోసం పగలు-రాత్రులు లైన్లలో నిలబడి అవమానాలు భరించాల్సి వస్తోంది. పీఏసీల వద్ద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ […]
-
ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకురావాలి – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల ఎన్నికైన ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని మంత్రుల నివాస సముదాయంలోనీ తన క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ…పూర్తి పారదర్శకతో ఏ శాఖలో లేని విధంగా […]
-
కేటీఆర్ కు పొంగులేటి సవాల్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ” వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి కాదు ఎక్కడ నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారు. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, పొంగులేటి చాప్టర్ క్లోజ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన మాట్లాడుతూ దమ్ముంటే కేటీఆర్ […]
-
స్త్రీ సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన “స్వస్తినారి – సశక్తు పరివార అభియాస్” కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం, కుటుంబ సదృఢత, సశక్తీకరణ పై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సమాజం బలంగా నిలవాలంటే మహిళలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, అందుకోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. తరువాత ఆసుపత్రి వసతులను పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ […]
-
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా 11 ఏళ్లుగా కొనసాగిన డా. మామిడి హరికృష్ణ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా. ఏనుగు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వ్యులు జారీ చేసింది.మామిడి హరికృష్ణ పని రాక్షసుడు! ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక శాఖలో అందుబాటులో ఉండేవారు! అన్నీ తానై చేసే వారు! […]
-
తీన్మార్ మల్లన్న సరికొత్త పార్టీ ..
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లోకి మరో నూతన పార్టీ ఆవిర్భావించింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అన్నట్లుగానే ఈ రోజు బుధవారం (2025, సెప్టెంబర్ 17) హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) గా ప్రకటించిన మల్లన్న.. పార్టీ విధివిధానాలు, లక్ష్యాలు ప్రకటించారు.బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా […]
-
రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’
-
అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్
-
స్మృతి మంధాన రికార్డుల మోత
-
పాక్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే -కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా
-
విజయాలకు కేరాఫ్ అడ్రస్
-
“లిటిల్ హార్ట్స్” ఘన విజయాన్ని సొంతం చేసుకుంది – హీరో విజయ్ దేవరకొండ
-
ట్రాఫిక్ రూల్స్పై అవగాహన పెంచుకోవాలి – హీరో సాయి దుర్గ తేజ్