ఏపీలో కొత్త రైల్వే లైన్లు
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైలకు బుల్లెట్ రైళ్లు నడిపేలా హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ నిర్మాణానికి డీపీఆర్లు […]
-
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలున్న మొదటి విడుత డీఏ బకాయిలను విడుదల చేసింది . మిగిలిన డీఏ బకాయిలను త్వరలలోనే త్వరలోనేఅందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ. 40వేల […]
-
లోకేశ్ పై క్యాబినెట్ ప్రశంసలు
పల్లవి, వెబ్ డెస్క్ : గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులు నారా లోకేశ్ ను అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారంటూ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేశ్ ను ప్రశంసించారు. డీఎస్సీ జరగకుండా దాదాపు డెబ్బై రెండు కేసులు వేసినా కానీ […]
-
ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య భరోసాను కల్పించాలని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంవానికి ఏటా రూ ఇరవై ఐదులక్షల వరకు ఉచిత వైద్యం అందించే ” యూనివర్శల్ హెల్త్ పాలసీకి ” సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో భేటీ అయిన క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపారు. […]
-
జగన్ పై లోకేశ్ సెటైర్లు.
పల్లవి, వెబ్ డెస్క్ : అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్సార్కు నివాళులర్పించేందుకు నిన్న సోమవారం నవ్యాంధ్ర మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చారు. ఈ క్రమంలో పాసులున్న వ్యక్తులనే భద్రతా సిబ్బంది అనుమతించడం, గతంలో ఎన్నడూలేని విధంగా కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని వైసీపీ నేతలు కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘ ఓరి నీ పాసుగాల! […]
-
చంద్రబాబును మించిన నేత లేరు – సీఎం రేవంత్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా టుడే నిర్వహించిన పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇంతవరకూ ఇండీ కూటమికి మద్ధతు ఇవ్వాలంటూ తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సంప్రదించినట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని ” తెలిపారు. […]
-
పెన్షన్లపై మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని అర్హులైన చాలా మంది పెన్షన్లను కట్ చేసినట్లు ప్రతిపక్ష పార్టీలు , సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పెన్షన్లను తొలగిస్తుందని వైసీపీ, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత పదిహేను నెలల్లో ఒక్క పెన్షన్ ను కట్ […]
-
వైసీపీకి అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ పార్టీ పదకొండు, కూటమి పార్టీలు 164 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కావాలని ఇంట బయట వైసీపీ పోరాడుతూనే ఉంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోవడానికి గల కారణాన్ని మంత్రి […]
-
వీర జవాన్ మురళి నాయక్ పై బయోపిక్ ..!
పల్లవి, వెబ్ డెస్క్ : భారత సైనిక దళానికి చెందిన జవాన్ ముదావత్ మురళి నాయక్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి తెలుగువాడైన ముదావత్ మురళి నాయక్ వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా […]
-
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను హీరోగ నటించగా ఇటీవల విడుదలైన మూవీ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు, ప్రజాధనాన్ని వినియోగించారని అందులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని విజయ్ కుమార్ కోరారు. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ దాఖలు […]
-
ఏపీలో డాటా సిటీ ఏర్పాటు చేయండి – మంత్రి లోకేశ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డాటా సిటీని అభివృద్ధి చేయడం […]
-
పవన్ కళ్యాణ్ కు డబ్బులిచ్చిన లోకేశ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ల మధ్య ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. విజయవాడలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు లాంచనంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అదే బస్సులో చంద్రబాబు నాయుడు ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ […]
-
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది – ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ” జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజేతలకు ఆయన అభినందనలు తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్టలో ప్రజాస్వామ్యయుత పోటీ ద్వారా అసలైన ప్రజా తీర్పు వెలువడిందని ఆయన స్పష్టం చేశారు.పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం […]
-
ఏపీలో రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం.. కానీ..?
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రేపట్నుంచి నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీంను అమలు చేయనున్నది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు పలు ఎన్నికల హమీలను అమలు చేస్తూ వస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు ప్రారంభించిన తర్వాతే జీరో ఫేర్ టికెట్ల జారీ మొదలవుతుంది. […]
-
జగన్ ఇలాఖాలో టీడీపీ ఘనవిజయం..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ గెలుపొందింది. టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనబై మూడు ఓట్లు మాత్రమే […]
-
ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మీ..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, దర్శక నిర్మాత మోహన్ బాబు తనయ, ప్రముఖ నటి మంచు లక్ష్మీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నియమనిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు. కోట్ల రూపాయలు చేతులు మారాయని నెపంతో సినీ క్రీడా ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సినీ నటి మంచు లక్ష్మీ ఈరోజు బుధవారం ఈడీ విచారణకు హజరు కానున్నారు. […]
-
పులివెందులలో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఏడు గంటలకు మొదలైన ఉపఎన్నికల పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అప్పటివరకు లైన్ లో ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప […]
-
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రూ.100కోట్లు ఖర్చు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయనే నెపంతో ముందస్తుగా అరెస్ట్ […]
-
అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈనెల పన్నెండో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికలు అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ పార్టీలు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామనే ధీమాను అధికార టీడీపీ చెబుతుండగా, లేదు ఈ రెండు స్థానాలు మావే […]
-
వైసీపీ నేతపై పీడీ యాక్ట్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన దాల్ మిల్ సూరిపై స్థానిక పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దాల్ మిల్ సూరి వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని కోట్లాది రూపాయల మేర మోసం చేసి, తప్పించుకుని తిరుగుతున్నాడనే ఆరోపణలతో పలువురు పిర్యాదులు […]
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు
-
అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’
-
అభిమానుల కోసమే అది – పవన్ కళ్యాణ్
-
స్మృతి మంధాన రికార్డుల మోత