శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం
పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి నేపథ్యంలో ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు, రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది […]
-
మతం రంగు పూసి తప్పుడు ప్రచారం – డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లోని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించడానికి హైడ్రా అనే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. హైడ్రా కమీషనర్ గా ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. హైడ్రా ఏర్పాటు చేసిన మొదట్లో నగరంలోని ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఇండ్లను, భవనాలను కూల్చి వేసింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి […]
-
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో గురువారం కురిసిన భారీ వర్షం నుంచి కోలుకోకముందే ఈరోజు శుక్రవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో ఉప్పల్, సికింద్రాబాద్ , పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం పడింది. ఖైరతాబాద్, చార్మీనార్, ఎల్బీనగర్ , శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో పలుచోట్ల రోడ్లు, కాలనీలు జలమయ్యాయి. పలుకూడళ్లల్లో ట్రాఫిక్ తో వాహనదారులు […]
-
పల్లవి మోడల్ స్కూల్ లో బోనాల సంబరాలు
పల్లవి, వెబ్ డెస్క్ : అల్వాల్ పల్లవి పాఠశాలలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారైన శ్రీమతి విద్యాధరిగారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రిన్సిపల్ సులక్షణ గారు, షిరిన్ మాధురి గారు హెచ్ఎం రీనా సాజన్ గారు, మణిందర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ,సంగీత మరియు పోతురాజుల ప్రదర్శనతో పండుగ వాతావరణం అంబరాన్ని అంటేలా […]
-
హైదరాబాద్ మేయర్ కు వేధింపులు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి వేధింపులు ఎదురయ్యాయి. ఇటీవల చనిపోయిన బోరబండకు చెందిన సర్ధార్ అనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా తనకు తాను పరిచయం చేసుకుంటూ ఓ అగంతకుడు మేయర్ విజయలక్ష్మీకి ఫోన్లు, మేసేజ్ లు చేశాడు. మీ తండ్రి కే. కేశవరావుతో పాటు నీ అంతు చూస్తానంటూ ఫోన్ లోనే బెదిరింపులకు దిగాడు ఆ దుండగుడు. ఈ విషయంపై బంజారాహీల్స్ పోలీసులకు […]
-
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
-
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
-
మౌలాలి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్: మెట్రో చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ ను సద్వినియోగం చేసుకునేలా రైల్వే అధికారులు ప్రయత్నాలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. శుక్రవారం అరుణ్ కుమార్ జైన్ ను కలిసిన ఆయన.. పలు అంశాలపై చర్చించారు. ఎన్ఎఫ్ సీ దగ్గర బ్రిడ్జి విస్తరణ, మౌలాలి స్టేషన్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ […]
-
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా సైబర్ భద్రతా సెషన్ కార్యక్రమం..!
గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ శ్రీమతి హేమ మాడబుషి మరియు సిఐడి హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ సెల్ నుండి ప్రఖ్యాత హ్యాకర్ శ్రీ ప్రగతి రతన్ నేతృత్వంలో సైబర్ భద్రతా సెషన్ కార్యక్రమం నిర్వహించింది. గూగుల్ మరియు అమెజాన్ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుండి పొందిన నైపుణ్యంతో శ్రీ రతన్, మోసాలు, మోసాలు మరియు వేధింపులతో సహా ఆన్లైన్ బెదిరింపులను ఎదుర్కోవడంపై విలువైన అభిప్రాయాలను.. సూచనలను ఆయన పంచుకున్నారు. ఈ సెషన్ డిజిటల్ రంగంలో […]
-
టీచర్ల సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
డిప్యూటీ సీఎం భట్టిని కలిసి విజ్ఞప్తి పల్లవి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్, బకాయి బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా మెడికల్, సరెండర్ పెండింగ్ […]
-
కష్టపడితే ఏదైనా సాధ్యమే : మల్క కొమరయ్య
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్లకు మేనేజ్మెంట్ ఆన్యువల్ డిన్నర్ ఏర్పాటు చేసింది. డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ టీచర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సక్సెస్ గురించి టీచర్లకు చైర్మన్ మల్క కొమరయ్య కీలక సూచనలు చేశారు. తాను మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి..ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడినట్లు తెలిపారు. కష్టపడితేనే సక్సెస్ లభిస్తుందని.. కష్టపడకుండా ఏదీరాదని చెప్పారు. అటు విద్యార్థులకు సైతం ఈజీగా అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని […]
-
హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. నగరంలోని నల్లకుంట, హెచ్ న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్ జరిపారు. ఈ ఆపరేషన్ లో సుమారు రూ.1.4కోట్ల విలువైన డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
-
టీచర్ల సమస్య పరిష్కరించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
టీచర్ల సమస్య పరిష్కరించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
రేపటిలోగా హైదరాబాద్ను వీడండి.. పోలీసుల వార్నింగ్
కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారంలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్లో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు గుర్తించారు. వారిని పాకిస్తాన్కు పంపించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు మోడీ ప్రభుత్వం వీసా సేవలు […]
-
ఒక పుస్తకం.. మంచి మిత్రుడితో సమానం
హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో శనివారం నేషనల్ వరల్డ్ బుక్ డేను నిర్వహించారు. 5, 6వ తరగతుల స్టూడెంట్లు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. మన జీవితాల్లో పుస్తకం ప్రాముఖ్యత, ప్రాధాన్యతను వివరించారు. పుస్తకాలు మన జ్ఞానాన్ని ఎలా మెరుగుపరుస్తాయనే దానిపై స్టూడెంట్లు అవగాహన ప్రదర్శనలు ఇచ్చారు. ‘ ఒక్కో పుస్తకం.. ఒక్కో విధంగా మనల్ని ప్రేరేపిస్తాయి, స్ఫూర్తినిస్తాయన్నారు. పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహిద్దాం.. పుస్తకాల ప్రపంచాన్ని అన్వేషిద్దాం’ అంటూ స్టూడెంట్లు పిలుపునిచ్చారు. […]
-
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
-
Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం
Pahalgam terror attack:హైబ్రిడ్ మిలిటెన్సీ వ్యూహం
-
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి: తపస్
నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి: తపస్
-
పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న తపస్
పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న తపస్
-
శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
-
సోనియా గాంధీకి బిగ్ షాక్