రేప్ కేసులో నిందితుడ్ని పట్టించిన చీర…!
పల్లవి, వెబ్ డెస్క్ : కర్ణాటక లో సంచలనం సృష్టించిన పనిమనిషి అత్యాచార కేసులో మాజీ ప్రధానమంత్రి దేవెగౌండ్ మనమడు , జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు స్పెషల్ కోర్టు జీవిత ఖైదును విధించింది. రూ పది లక్షల జరిమానాతో పాటు బాధితురాలికి రూ ఏడు లక్షలు ఇవ్వాలని కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే. మాజీ ఎంపీ ప్రజ్వల్ దేవణ్ణ అఘాయిత్యానికి పాల్పడినట్లు పనిమనిషి పిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు గత ఏడాది మే […]
-
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ట్విస్ట్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. డా. నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కోర్టులో హజరుపరచగా ఆమెకు ఐదు రోజులు రిమాండ్ విధించింది. ఈ ఐదురోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైల్లో ఉన్నారు. చంచల్ గూడ జైల్లో ఖైదీగా ఉన్న ఆమెను […]
-
భారీగా పడిపోయిన హరిహర వీరమల్లు కలెక్షన్లు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ హరిహర వీరమల్లు’ . మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలో సుబ్బరాజు, బాబీ డియోల్, కోట శ్రీనివాసరావు, నాజర్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ‘హరి హర వీరమల్లు’ ఐదో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఐదోరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.60 […]
-
ప్రియుడి కోసం భర్తను….!
పల్లవి, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలోని కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్(35)కు అమ్ముబీతో కొన్నేళ్ల క్రితం పెళ్లి అయింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. రసూల్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య అమ్మూబీ ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేస్తూ జీవన సాగించేవారు. ఈ క్రమంలో అమ్మూబీ ఇంట్లో ఉంటూ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పరిచయం అయిన కొన్ని రోజులకు అమ్ముబీ కి […]
-
పాకిస్థాన్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు
పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడి వేలాది మందిని బలితీసుకున్న ఏడుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు దాయాది దేశమైన పాకిస్థాన్ రక్షణ కల్పిస్తోంది. వీరిలో లష్కర్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ , జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ , ఇస్లాం మతబోధకుడు జకీఉర్ రెహ్మాన్, హుజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ సయ్యద్ సలా ఉద్దీన్ , మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం, ఇండియన్ ముజాహిదీన్ ఫౌండర్ ఇక్బాల్, రియాజ్ భక్తల్ సోదరులు […]
-
కేరళ నర్సుకు ఉరిశిక్ష వాయిదా..
పల్లవి, వెబ్ డెస్క్ : యెమెన్ లో జరిగిన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈనెల పదహారో తారీఖున యెమెన్ ప్రభుత్వం మరణ శిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే.2016లో నిమిషను తన భార్యగా పేర్కొంటూ మెహదీ ఆమె పాస్ పోర్టును లాక్కున్నాడు. ఆమె పోలీసులకు పిర్యాదు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఎలాగైనా పాస్ పోర్టును తీసుకోవాలని నిమిష 2017లో అతడికి మత్తుమందు మోతాదుని […]
-
పూర్ణచందర్ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు – యాంకర్ స్వేచ్ఛ కుమార్తె
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ యాంకర్, జర్నలిస్టు, రచయిత్రి స్వేఛ్చ వోటార్కర్ శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి గురైన సంగతి తెల్సిందే. అయితే, యాంకర్ స్వేఛ్చ మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తే ప్రధాన కారణం అని ఆమె తండ్రి ఆరోపించారు. ఇప్పటికే పూర్ణచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వేఛ్చ కుమార్తె పూర్ణచందర్ గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. స్వేఛ్చ కుమార్తె మాట్లాడుతూ ” పూర్ణచందర్ […]
-
యాంకర్ స్వేఛ్ఛ ఆత్మహత్య – లేఖ వైరల్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ న్యూస్ యాంకర్, జర్నలిస్టు, రచయిత్రి స్వేఛ్చ వోటార్కర్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తమ కూతుర్ని పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు. అందుకే మా కూతురు స్వేఛ్ఛ ఈ దారుణానికి పాల్పడింది అని ఆమె తండ్రి శంకర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పూర్ణచందర్ అనే వ్యక్తి పేరుతో ఓ లేఖ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లేఖలో ” మీడియా […]
-
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం అతడే..!
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ జవహర్ నగర్ కాలనీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే, తన కూతురి ఆత్మహత్య సంఘటనపై ఆమె తండ్రి శంకరన్న సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణం అని ఆరోపించారు. ‘ ఐదేళ్ల క్రితం నా కూతురు తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తన కూతురితో కల్సి పూర్ణచందర్ తో ఉంటుంది. పెళ్లి […]
-
రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావుకు ఓ అగంతకుడు కాల్ చేసి ఈరోజు సోమవారం సాయంత్రంలోపు లేపేస్తాము. దమ్ముంటే కాపాడుకో అంటూ ఎంపీని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ లో పర్యటిస్తున్న ఎంపీ రఘునందన్ రావుకు 912143352974 నుంచి కాల్ చేసి పీపుల్స్ వార్ మావోల పేరుతో ఈవెనింగ్ లోపు చంపేస్తాము. దమ్ముంటే కాపాడుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ఫోన్ ను రఘునందన్ […]
-
విమాన ప్రమాదాలకు కారణాలివేనా..?
పల్లవి, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరువలో లండన్ వెళ్లాల్సిన విమానం కూలిన ఘటనలో దాదాపు రెండోందల నలబై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కూలిన హాస్టల్ బిల్డింగ్ లోపల లంచ్ చేస్తున్న ఇరవై మంది మెడికోల్ సైతం మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. విమాన ప్రమాదాలకు మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించకపోవడం, ఏటీసీ సమస్యలు ప్రధాన […]
-
కూలిన విమానం
Air Inida Plane Crashes
-
బెంగళూరు విషాదం : వెలుగులోకి సంచలన విషయాలు.!
పల్లవి, వెబ్ డెస్క్: ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ సందర్భంగా నిన్న మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట జరిగి పదకొండు మంది మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో చాలా మంది గాయాలు పాలయ్యారు. ఈ విషాదం లో సంచలనాత్మకమైన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ జరిగిన జూన్ మూడో తారీఖునే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హోం శాఖకు లేఖ రాసిందని జాతీయ మీడియా ఎన్డీటీవీ […]
-
జ్యోతి మల్హోత్రా కేసులో ట్విస్ట్..!
పల్లవి, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నదనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు సంచలనాత్మక విషయాలను తెలియజేశారు. పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. జ్యోతి పూర్తి స్పృహాతోనే పాకిస్థాన్ నిఘా వర్గాలతో సంబంధాలను కొనసాగించారు అని ఈ కేసుకు సంబంధించి హిస్సార్ ఎస్పీ వివరాలు తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడూతూ ” జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో […]
-
కశ్మీర్ లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య..!
పల్లవి, వెబ్ డెస్క్ : కశ్మీర్ లో పని చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నర్సంపేట కు చెందిన సంపంగి నాగరాజు అనే ఇరవై ఎనిమిది ఏండ్ల యువకుడు గత మూడేండ్లుగా ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు. దేశ రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళంలో చేరి విధులు నిర్వర్తిస్తున్నాడు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న మంగళవారం […]
-
14ఏళ్ల తర్వాత ఓబులాపురం మైనింగ్ కేసు తుది తీర్పు..!
పల్లవి, వెబ్ డెస్క్ : అప్పటి ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్ , వీడీ రాజగోపాల్, బీవీ శ్రీనివాసరెడ్డిని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం లను నిర్దోషులుగా ప్రకటించింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై పదహారు ఏండ్ల […]
-
భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్న భర్త..!
పల్లవి, వెబ్ డెస్క్ : సహాజంగా ఎవరైన తన భార్య అందరికంటే అందంగా ఉండాలి. అందుకు ఏమి చేయడానికైన వెనకాడని భర్తలున్న ఈరోజుల్లో ఏకంగా అందంగా ఉంది అని తన భార్య ముక్కు కొరుక్కు తిన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ” బాపన్ షేక్ , మధు ఖాతూన్ దంపతులు బేర్పారా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రోజు భర్త […]
-
మహిళా మంత్రికి వేధింపులు..!
మహారాష్ట్ర క్యాబినెట్ మహిళా మంత్రి పంకజా ముండేను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేకు చెందిన నిందితుడు మంత్రి పంకజా ముండే కి తరచూ కాల్స్ చేసేవాడు. చాలా అసభ్యకరంగా మెసేజ్ లు పంపేవాడు. దీంతో బీజేపీ సోషల్ మీడియా పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణ చేపట్టి తాజాగా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
-
పహల్ గామ్ దాడి ఉగ్రవాదుల ఆచూకీ లభ్యం
కశ్మీర్ లోని పహాల్ గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందారు. ఈ ఘటనపై భారత్ చాలా కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంది. పహాల్ గామ్ దాడిలో పాల్గోన్న ఉగ్రవాదుల ఆచూకీ ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దక్షిణ కశ్మీర్ లోనే ఆ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ భద్రతా బలగాలు దాడి చేస్తే కవర్ పైర్ చేసేలా […]
-
మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే
మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే
-
కల్కి – 2 పై బిగ్ అప్ డేట్
-
ఏపీలో కొత్త రైల్వే లైన్లు
-
జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం
-
యూపీ సీఎం కు దిశా పఠానీ తండ్రి జగదీశ్ థ్యాంక్స్
-
భారీగా పెరిగిన ఓజీ టికెట్ల రేట్లు
-
ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకురావాలి – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
ఓజీ గురించి బిగ్ అప్ డేట్
-
కేటీఆర్ కు పొంగులేటి సవాల్
-
శారీలో మెరిసిపోతున్న గీతా మాధురి
-
స్త్రీ సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ