బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు
పల్లవి, వెబ్ డెస్క్ : బంగారం ధరలు మళ్లీ ఆల్ టైమ్ రికార్డును నమోదు చేశాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ ఒక్కరోజే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.880లు పెరిగింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,970కు చేరింది. కాగా గత తొమ్మిది రోజుల్లో రూ.5,460లు పెరగడం విశేషం. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.800లు ఎగబాకింది. ఈ తాజా పెరుగుదలతో 22క్యారెట్ల […]
-
గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్..!
పల్లవి, వెబ్ డెస్క్ : గోల్డ్ లవర్స్ ఇది నిజంగా బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూసే. రోజురోజుకి బంగారం ధరలు నింగిని అంటుతున్నాయి. బంగారం ప్రేమికులకు షాకిస్తూ ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయి. నేటి మార్కెట్ ట్రెండింగ్ ప్రకారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఏకంగా రూ .1,640లు పెరిగింది. ఒక్కరోజే పదహరు వందలకు పైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ కు గురయ్యారు. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే ప్రయాణించడం మరో విశేషం. హైదరాబాద్ […]
-
మద్యం షాపుల లైసెన్స్ ల జారీకి నోటిఫికేషన్ విడుదల
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మద్యంషాపుల లైసెన్స్ల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మద్యం షాపుల లైసెన్స్ కు దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదలైన లైసెన్స్ ల గడవు ఈఏడాది 2025 డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 […]
-
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ ఖాతాదారులకు బిగ్ షాకిచ్చింది. ఐసీఐసీఐ బ్యాంకు కొత్త సేవింగ్స్ అకౌంట్లలో పాటించాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ ను ఏకంగా ఐదు రెట్లు పెంచేసింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో కనీసం బ్యాలెన్స్ అమౌంట్ ను యాబై వేల రూపాయలుగా చేసింది. సెమీ -అర్భన్ , గ్రామీణ ప్రాంతాల్లో ఇది వరుసగా ఇరవై ఐదు వేలు, పదివేలు రూపాయలుగా ఖరారు చేసింది. ఆగస్టు ఒకటో తారీఖు తర్వాత తెరిచిన సేవింగ్స్ […]
-
ఏ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ ప్రభావం చూపుతుంది..?
పల్లవి, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాకు షాకిస్తూ ప్రస్తుతం ఉన్నదానికి అదనంగా టారిఫ్ ట్యాక్స్ వేస్తూ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పటికే ఉన్న 25% టారిఫ్ ట్యాక్స్ తో పాటుగా మరో ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ ట్యాక్స్ విధిస్తూ ఎగ్జిక్యూట్ ఫైల్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విధించిన ప్రస్తుత టారిఫ్ ట్యాక్స్ ఏ ఏ వస్తువుల ఎగుమతులపై ప్రభావితం చూపుతాయో […]
-
నింగిని అంటిన పసిడి ధర..!
పల్లవి, వెబ్ డెస్క్ : బంగారం ధర రోజు రోజు పరుగులు తీస్తూనే ఉంది. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇవాళ మంగళవారం బంగారం ధర తులంపై ఏకంగా రూ.820 ఎక్కువైంది.కిలో వెండి ధర ఏకంగా రూ.2 వేలు పెరిగింది. ఈరోజు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ. 1,02,220 వద్ద ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 […]
-
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఇండియాలో రోజూవారీ కార్యక్రమాలైన, పండగలైనా, పబ్బాలైనా మధ్యతరగతి, సామాన్యులు ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. రోజులో ఎక్కువమంది రైళ్లలోనే జర్నీ చేస్తారు. అయితే వీరికో ముఖ్య గమనిక.. అందులో భాగంగా రైళ్లలో జర్నీ చేసేవాళ్లు తమతో పాటు తీసుకెళ్లే లగేజ్ పై రైల్వే శాఖ అంక్షలు విధించింది. అందులో లగేజీకి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. అయితే, ట్రైన్లో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు? పరిమితి […]
-
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
పల్లవి, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలతో బుధవారం భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు లాభపడి 82,726 వద్ద సెటిలైంది. నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 25,219 వద్ద స్థిరంగా ఉంది. టాటా మోటార్స్ , శ్రీరామ్ ఫైనాన్స్ , ఎయిర్టెల్, అపోలో, బజాజ్ ఫైనాన్స్ , మారుతీ సుజుకి, ఐసీఐసీఐ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ , ఆల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఐటీసీ షేర్లు […]
-
నేటి నుంచి ‘కొత్త రూల్’
పల్లవి, వెబ్ డెస్క్ : ఈ రోజు మంగళవారం నుంచి ఇండియన్ రైల్వే లో సరికొత్త రూల్ ను అమలు కానున్నది. రైలు తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఈరోజు మంగళవారం నుంచి ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఆధార్ ఆథంటికేషన్ ను తప్పనిసరి చేసిన రైల్వే శాఖ తాజాగా ఓటీపీ కూడా తప్పనిసరి చేసింది. దీంతో ఈరోజు నుంచి పీఆర్ఎస్ కౌంటర్లు , ఐఆర్టీసీ […]
-
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..!
పల్లవి, వెబ్ డెస్క్ : మొబైల్ యూజర్లకు ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ఫ్లాన్ల ధరలను మళ్లీ పెంచేందుకు అన్ని టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పోయిన ఏడాదినే భారీగా పెంచిన ఆయా కంపెనీలు తాజా పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈసారీ ఏకంగా ప్రస్తుతం ఉన్న ధరలకు పది నుంచి పన్నెండు శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ కంపెనీలకు యూజర్లు పెరగడం, 5G […]
-
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
పల్లవి, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. మొత్తం పంతొమ్మిది కేజీల సిలిండర్ ధరను రూ.58.50 పైసలు మేర తగ్గిస్తున్నట్లు సదరు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,665లకు చేరింది. తగ్గించిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. అటు గృహోపయోగ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
-
కళానిధి మారన్ కుటుంబంలో విబేధాలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ వ్యాపార వేత్త, నిర్మాత, సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ కుటుంబంలో విబేధాలు వెలుగులోకి వచ్చాయి. కళానిధి మారన్ కు ఆయనతో పాటు మరో ఏడుగురికి, ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. 2023లో వాటాదారులను సంప్రదించకుండా అరవై శాతం కంపెనీ షేర్లను కళానిధి అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. వీటి ద్వారా ఇప్పటివరకూ అర్జించిన మొత్తాన్ని తనకు , ఇతర వారసులకు తిరిగి […]
-
రోహిత్, విరాట్ లేకపోవడం పెద్ద లోటు.!
పల్లవి, వెబ్ డెస్క్ : భారత్ టెస్టు క్రికెట్ కు టీమిండియా మాజీ కెప్టెన్లు, లెజండ్రీ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మూలస్తంభాలని టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు లేకపోవడం పెద్దలోటు అని వ్యాఖ్యానించారు. అయితే, నా కెరీర్ లో ఇప్పటివరకు వీరిద్దరూ లేకుండా ఏ మ్యాచ్ నేను ఆడలేదు. నేను ఆడిన 50 టెస్టుల్లో ఉంటే విరాట్ కోహ్లీ, లేదా రోహిత్ లేదా […]
-
భారీగా తగ్గిన బంగారం ధరలు
పల్లవి, వెబ్ డెస్క్ : ఈ వారంలో మరోసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మహానగరంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.1,140లు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.,00,370కి చేరింది. మరోవైపు 22క్యారెట్ల 10గ్రాముల బంగారం పై రూ.1,050లు తగ్గింది. ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.92,000లు పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ పై రూ.100లు పెరిగి రూ. 1,20,000లకు చేరింది. రెండు తెలుగు […]
-
ఆ సంగతి నాకు తెలియదు : మంగ్లీ
పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివారులోని ఈర్లపల్లి ఓ రిసార్టులో ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలియాస్ సత్యవతి రాథోడ్ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. అయితే, ఆ రిసార్టులో జరిగిన వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో విదేశీ మద్యం దొరికింది. గంజాయి తీసుకున్న వ్యక్తులు పట్టుబడ్డారు. మంగ్లీతో పాటు తొమ్మిది మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి అని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మంగ్లీ […]
-
సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత.!
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్ పర్శన్, సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ మీడియా అడ్వైజర్ నరేష్ చౌహాన్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డెబ్బై ఎనిమిదేండ్ల సోనియా గాంధీ […]
-
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.430లు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం రూ.99,600లకు చేరింది. మరోవైపు 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి పై రూ.400లుగా ఉంది. దీంతో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.91,300ల దగ్గర కొనసాగుతోంది. అటు కేజీ సిల్వర్ రూ.1000లు పెరిగి రూ.1,14,000లుగా ఉంది. అయితే, ఏపీ తెలంగాణ […]
-
భారీగా పెరిగిన బంగారం ధరలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : బంగారం ధరలు ఈరోజు బుధవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం పై రూ.2,400లు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,420లకు చేరింది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,200లు పెరిగింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.89,300లకు చేరింది. సిల్వర్ పై కేజీ కి మూడు వేల రూపాయలు పెరగడంతో కిలో […]
-
తగ్గిన బంగారం ధరలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై రూ. 490లు తగ్గింది. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,020లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.450 లు తగ్గింది. దీంతో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.87,100ల వద్ద కొనసాగుతోంది. అయితే, కిలో […]
-
బంగారం కొనేవాళ్లకు శుభవార్త…!
బంగారం కొనాలనుకునేవాళ్లకు ఇది ఖచ్చితంగా శుభవార్త. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. అక్షత తృతీయ సందర్భంగా సహాజంగా బంగారం ధరలు ఎక్కడైన పెరుగుతాయి. కానీ దీనికి భిన్నంగా ఈరోజు ధరలు తగ్గాయి. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రూ. అరవై రూపాయలు తగ్గి తొంబై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలకు చేరింది. మరోవైపు పది గ్రాముల […]
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
-
సోనియా గాంధీకి బిగ్ షాక్