వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులందరూ అనేక ఉద్యమాలు, నిరసనలు చేస్తున్న సంగతి తెల్సిందే. రాష్ట్రంలో పలుచోట్ల భారీగా క్యూలైన్లల్లో రైతులు కన్పిస్తున్నారు. తెల్లారుజామున నుంచే ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ విషయం గురించి నల్గోండ కాంగ్రెస్ ఎంపీ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” వచ్చే సీజన్ కోసం యూరియా నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతోనే రైతులు క్యూలో నిల్చుంటున్నారని ” వివాదాస్పద […]
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదైంది. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ముంబై పోలీసులు లుకౌట్ సర్కులర్లను జారీ చేశారు. వీరు రూ. 60కోట్ల మోసానికి పాల్పడినట్లు ముంబై వ్యాపారవేత్త దీపక్ కోఠారి పిర్యాదు చేశారు. ఆ పిర్యాదులో తన కంపెనీ నుంచి 2015 నుంచి 2023 వరకు రుణం, పెట్టుబడి కింద 60.4 కోట్ల రూపాయలను ఇచ్చినట్లు దీపక్ కొఠారీ పేర్కొన్నారు. అయితే […]
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికైనా బీజేపీలో చేరతారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ మాట్లాడుతూ ” మీరు, మీ ముఖ్యమంత్రి ఢిల్లీకెళ్లి కేంద్ర మంత్రులు […]
-
కవితకు హరీశ్ కౌంటర్
పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటరిచ్చారు. యూకే పర్యటనను ముగించుకుని ఈరోజు శనివారం తెల్లారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ” నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిది.గత కొంతకాలంగా మా పార్టీపైన, […]
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి ఎంపీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా తాను బీఆర్ఎస్ కు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది దాని వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే కడియం శ్రీహారి మాట్లాడుతూ ” నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ […]
-
మందుబాబులకు శుభవార్త
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
పల్లవి, వెబ్ డెస్క్ : జర్మనీకి చెందిన ప్రసిద్ధ కంపెనీ బెబిగ్ మెడికల్ యాజమాన్యంతో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈసందర్భంగా వైద్య పరికరాల తయారీలో తమ కంపెనీకి చెందిన ఉత్పత్తి యూనిట్ను తెలంగాణలో ప్రారంభించడానికి ఆసక్తిని వ్యక్తీకరించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బెబిగ్ మెడికల్ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈరోజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ […]
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈరోజు శుక్రవారం ఖైరతాబాద్ లోని గణేషుడ్ని దర్శించుకున్నారు. మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎంతో ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోని అన్ని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాము. ప్రజలు చాలా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. మత […]
-
హైదరాబాద్ లోనే రెండో అతిపెద్ద మట్టి వినాయకుడు..!
-
ప్రశ్నించినందుకు రైతు ఇంటికి పోలీసులు..!
పల్లవి, వెబ్ డెస్క్ : వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. గత కొన్ని వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం పలు రకాలుగా ఇటు రైతులు, అటు ప్రతిపక్షాలు పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్లారకముందే రైతులు అయితే యూరియా అమ్మేదుఖాణాల దగ్గరకెళ్లి మరి క్యూ లైన్లో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో తనకు యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదని, రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన రైతు ఇంటికి నేరుగా పోలీసులు వెళ్లిన సంఘటన […]
-
కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించిన హారీశ్ రావు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ తర్వాత తొలిసారి స్పందించారు. యూకే పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ” బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ సుప్రీం. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్న లేకపోయిన […]
-
సోనియా గాంధీకి బిగ్ షాక్
పల్లవి, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీకి బిగ్ షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఓటు చోర్ అంటూ ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ చేస్తున్న కార్యక్రమానికి దీటుగా ఈసీఈ తో పాటు అధికార బీజేపీ పార్టీ నేతలు స్పందిస్తున్న తరుణంలో సోనియా గాంధీకి మరోవైపు న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వనున్నాయా..?. అంటే అవుననే అన్పిస్తుంది. సోనియా గాంధీకి భారతదేశ పౌరసత్వం అధికారికంగా లభించడానికి మూడేళ్లు ముందు అంటే […]
-
లోకేశ్ పై క్యాబినెట్ ప్రశంసలు
పల్లవి, వెబ్ డెస్క్ : గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులు నారా లోకేశ్ ను అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారంటూ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేశ్ ను ప్రశంసించారు. డీఎస్సీ జరగకుండా దాదాపు డెబ్బై రెండు కేసులు వేసినా కానీ […]
-
ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య భరోసాను కల్పించాలని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంవానికి ఏటా రూ ఇరవై ఐదులక్షల వరకు ఉచిత వైద్యం అందించే ” యూనివర్శల్ హెల్త్ పాలసీకి ” సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో భేటీ అయిన క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపారు. […]
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఈనెల ఆరో తారీఖున జరగనున్న ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన కొన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నందున రద్దయినట్లు సమాచారం. ఈ నెలలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో […]
-
వికారాబాద్ జిల్లాలో లోకల్ పల్స్ ఎలా ఉంది..?
-
ఘాటీ పై అంచనాలు పెంచేసిన లేటెస్ట్ ట్రైలర్
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన తాజా మూవీ ‘ఘాటి’ .. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ నటిస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అనుష్క మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి అభిమానుల్లో , సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ […]
-
రీఎంట్రీపై ఇలియానా క్లారిటీ
పల్లవి, వెబ్ డెస్క్ : తన అందం, అభినయంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు టాప్ హీరోయిన్ గా ఏలిన గోవా బ్యూటీ ఇలియానా డి’క్రజ్. యువహీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరీ సరసన నటించి తన అందంతో అభినయంతో మెప్పించింది. తాజాగా ఇలియానా తన రీఎంట్రీ గురించి అభిమానులకు స్పష్టత ఇచ్చింది. తన పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, నటనకు గుడ్బై చెప్పలేదని, సరైన సమయంలో […]
-
రెచ్చిపోయిన శ్రీముఖీ
-
విడుదలకు ముందే ఓజీ సంచలనం.
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఈనెలలో విడుదల కానున్న మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, […]
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
కవిత సంచలన నిర్ణయం..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
వరద బాధితులకు అండగా ఉంటాం – సీఎం రేవంత్ రెడ్డి
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
జీఎస్టీ తగ్గేవి ఇవే…!
-
ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్