ఆధార్ కార్డుపై సంచలన తీర్పు…!
పల్లవి, వెబ్ డెస్క్ : ఆధార్ కార్డు, పాన్, ఓటర్ కార్డుల గురించి మహారాష్ట్రలోని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అందులో భాగంగా ఆధార్, పాన్ , ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేమని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే, కొన్ని సేవలను పొందేందుకు మాత్రమే ఈ కార్డులు ఉపయోగపడతాయి. వాటీకోసమే వీటిని గుర్తింపు కార్దులుగా గుర్తించాలని , దేశ పౌరసత్వానికి ఇవి ఖచ్చితమైన రుజువు కాదు అని హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ దేశం నుంచి అక్రమంగా […]
-
మంత్రి లోకేశ్ కు డిప్యూటీ సీఎం భట్టీ కౌంటర్
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు గురించి స్పందిస్తూ తాము మిగులు జలాలను లిఫ్ట్ చేయడమే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని తామెప్పుడూ ఆలోచన చేయలేదు. అయిన దిగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. […]
-
గోదావరి ఉప నదులు ఎన్నో తెలుసా..?
పల్లవి, వెబ్ డెస్క్: గోదావరి నదిలో ఏడాదిపొడవునా నీళ్లు ఉంటాయంటారు. అలాంటి జీవనదికి ఎన్ని ఉప నదులు ఉన్నాయో తెలుసా..?. మహారాష్ట్రలో జన్మించిన గోదావరి నది ఏపీలోని అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. గోదావరి నది పొడవు మొత్తం 1,465 కిలోమీటర్ల వరకు ఉంటుంది. గోదావరి నదికి ప్రవర, పూర్ణ, మంజీర, కడెం, మానేరు, ప్రాణహిత (పెన్ గంగ, వైన్ గంగ, వార్ధా) , ఇంద్రావతి, శబరి,కిన్నెరసాని ముఖ్యమైన ఉపనదులుగా ఉన్నాయి. గోదావరికి ముప్పై నాలుగు శాతం నీరు ప్రాణహిత […]
-
మంగ్లీ లేటెస్ట్ ఫోటోలు..!
-
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
పల్లవి, వెబ్ డెస్క్ : లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ లో ఇరవై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మంచి జోష్ లో ఉంది ఇంగ్లాండ్ జట్టు. భారత్ జట్టుతో ఈనెల ఇరవై మూడో తారీఖున ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లీష్ తమ జట్టును ప్రకటించింది. మూడో టెస్టులో గాయపడిన బషీర్ స్థానంలో లియామ్ డాసన్ ను తీసుకున్నారు. ఇతను 2017లో ఇంగ్లండ్ తరఫున ఆఖరి టెస్టు […]
-
రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం !
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. తాజాగా రాజాసింగ్ రాజీనామాను ఆమోదిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్య […]
-
జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో కేటీఆర్ చెప్పింది ఇదే- దినేశ్ చౌదరి
-
వారికి రైతు భరోసా నిధులు విడుదల
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఓఆర్ఆర్ లోపల ఉన్న సాగు భూములకు రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించారు. అన్నట్లుగానే మొత్తం 75,525 మంది రైతుల ఖాతాల్లో రూ.65.82 కోట్ల నిధులను జమచేసినట్లు మంత్రి తుమ్మల తాజాగా వెల్లడించారు. సాగులో లేని , సాగుకు అనువు కాని భూములు, వెంచర్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు మంత్రి తెలిపారు. కాగా […]
-
రూ.100కోట్ల క్లబ్ లోకి ‘కుబేర’
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధానపాత్రల్లో నటించిన మూవీ కుబేర. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ హిట్ టాక్ తో సునామీ కలెక్షన్లను కురిపిస్తుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి రూ. వంద కోట్లకుపైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ప్రముఖ దర్శకుడు […]
-
రెడ్ బుక్ తో వైసీపీ నేతలకు గుండెపోటు – మంత్రి లోకేశ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఐదేండ్ల తమ అరాచక పాలనపై కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన రెడ్ బుక్ పేరు ఎత్తితే చాలు వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు . మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేశ్ ” పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేస్తున్నాము. కూటమి సర్కార్ లో మహిళలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం. కానీ […]
-
హానిమూన్ మర్డర్ కేసులో మరో సంచలనం
పల్లవి, వెబ్ డెస్క్ : సంచలనం సృష్టించిన హానిమూన్ మర్డర్ కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు అంతకుముందు 3సార్లు ప్రయత్నించిందని స్థానిక ఎస్పీ సయీమ్ తెలిపారు. మొదటిసారి గువాహటిలో, తర్వాత మేఘాలయలోని సోహ్రాలో రెండుసార్లు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొన్నారు. సావాంగ్లో నాలుగో అటెంప్ట్ రాజాను మర్డర్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో సోనమ్, ఆమె లవర్ రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు అరెస్టైన విషయం […]
-
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
కవిత తెలంగాణ దీదీగా మారతారా?
-
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
అల్లు అర్జున్ కు అవార్డు.. రేవంత్ కు షాక్
-
రాత్రి పూట 9తర్వాత భోజనం చేస్తున్నారా..?
పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా ఈరోజుల్లో చాలా మంది రాత్రి పూట తొమ్మిది గంటల తర్వాతనో.. పది గంటల తర్వాతనో.. లేదా మిడ్ నైటో డిన్నర్ చేస్తారు. అయితే, ఇలా సమయం సందర్భం లేకుండా డిన్నర్ చేసేవాళ్లకు పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి పూట పడుకునే ముందు దాదాపు మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అలా కాకుండా తొమ్మిది గంటల తర్వాత భోజనం చేస్తే క్యాన్సర్, ఊబకాయం, […]
-
సీఎం కప్ చాంపియన్ షిప్లో సత్తా చాటిన డీపీఎస్ స్టూడెంట్స్
పల్లవి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ షూటింగ్ చాంపియన్షిప్ 2024–25 పోటీల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ చాటారు. 2024 డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి కప్ షూటింగ్ చాంపియన్షిప్ 2024–25లో డీపీఎస్ నాచారం విద్యార్థులు అద్భుత ప్రతిభతో మెరిశారు. ఆదివారం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు అవార్డులు అందుకున్నారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ […]
-
మౌలాలి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించాలి: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్: మెట్రో చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంఎంటీఎస్ ను సద్వినియోగం చేసుకునేలా రైల్వే అధికారులు ప్రయత్నాలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. శుక్రవారం అరుణ్ కుమార్ జైన్ ను కలిసిన ఆయన.. పలు అంశాలపై చర్చించారు. ఎన్ఎఫ్ సీ దగ్గర బ్రిడ్జి విస్తరణ, మౌలాలి స్టేషన్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి రైల్వే టర్మినల్ […]
-
పాక్ కీలక ప్రకటన..!
పల్లవి, వెబ్ డెస్క్ : బుధవారం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో తొంబై మంది ఉగ్రవాదులతో పాటు కీలకమైన ఉగ్రనేతలు హతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ ” భారత్ ప్రస్తుత ఆపరేషన్లను ఆపితే తామూ ఆపుతామని” అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో […]
-
టీచర్ల సమస్యలు పరిష్కరించండి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
డిప్యూటీ సీఎం భట్టిని కలిసి విజ్ఞప్తి పల్లవి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పెండింగ్, బకాయి బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా మెడికల్, సరెండర్ పెండింగ్ […]
-
పహల్ గామ్ దాడి ఉగ్రవాదుల ఆచూకీ లభ్యం
కశ్మీర్ లోని పహాల్ గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందారు. ఈ ఘటనపై భారత్ చాలా కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంది. పహాల్ గామ్ దాడిలో పాల్గోన్న ఉగ్రవాదుల ఆచూకీ ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దక్షిణ కశ్మీర్ లోనే ఆ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ భద్రతా బలగాలు దాడి చేస్తే కవర్ పైర్ చేసేలా […]
-
హిట్ -3 రివ్యూ- హిట్టా…! ఫట్టా..!!
సినిమా రివ్యూ : హిట్: ది థర్డ్ కేస్ (Nani’s Hit movie review నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి: మృదుల, విజయ్ సేతుపతి, అడివి శేష్, రావు రమేష్, బ్రహ్మాజీ, సముద్రఖని, ప్రతీక్ బబ్బర్ రచన, దర్శకుడు: శైలేష్ కొలను నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని (వాల్ పోస్టర్ సినిమా & యూనానిమస్ ప్రొడక్షన్స్) సంగీత దర్శకుడు: మిక్కీ జే. మేయర్ సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, విడుదల తేదీ: మే […]
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
కవితకు హరీశ్ కౌంటర్
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి