టీటీడీ పాలక మండలి నిర్ణయాలు
పల్లవి, వెబ్ డెస్క్ : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల 23న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ నెల 24న మీనలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించనున్నారు. గతం కన్నా వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్ […]
-
సూపర్ -4 కు టీమిండియా
Team India
-
కౌమార బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం
పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెర్ప్, , మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో డీఆర్డీఓలు, అదనపు డీఆర్డీఓలు, డీడబ్ల్యూల కోసం అవగాహన కల్పించనున్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో కౌమార […]
-
నడకతో గుండె భద్రం..!
Walking
-
రూ.100 కోట్ల క్లబ్ లో మిరాయ్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ మూవీ పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ తో తెరెక్కింది. ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి […]
-
సినిమాల తయారీ ఇక సులభతరం -FDC ఛైర్మన్ దిల్ రాజ్
FDC Chairman Dil Raj
-
లేటెస్ట్ గా అనసూయ ..!
-
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ పదిహేను వేలు ఇచ్చేందుకు మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది. ఈనెల పదమూడో తారీఖు నాటికి ఉన్న పాత జాబితాను ప్రభుత్వం పరిశీలించనున్నది. అయితే కొత్తవారు ఈనెల పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్ లైన్ లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. […]
-
జూబ్లీహిల్స్ టిక్కెట్ నాకే – కాంగ్రెస్ ఎంపీ
పల్లవి, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో అకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతనే కన్ఫార్మ్ అని తెలంగాణ భవన్ లో టాక్. ఆ టాక్ కు తగ్గట్లే మాగంటి సునీత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వచ్చాక […]
-
వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?
పల్లవి, వెబ్ డెస్క్ : అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వాహనమిత్ర పథకానికి నగదు జమచేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులోభాగంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి పదిహేను వేల రూపాయలను బ్యాంకులో జమచేయనున్నది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఫ్యామిలీలో ఒక్క వాహనానికి ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇన్ […]
-
హోం మంత్రి అనితపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే నూతన పీపీపీ విధానం వల్ల ఏ ఒక్క సీటూ పేదలకు దక్కకుండా పోదని హోం మంత్రి అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ” గత వైసీపీ ఐదేండ్ల ప్రభుత్వ పాలనలో చేసిన పాపాల వల్లే వైద్య కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ ఇవ్వలేకపోయాం . మెడికల్ కాలేజీల భవనాల్లో నలబై ఏడు శాతమే పనులు జరిగాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్స్ , […]
-
మాట ఇచ్చారు. నెరవేర్చారు
పల్లవి, వెబ్ డెస్క్ : మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి గ్రామాలలో మార్నింగ్ వాక్ కార్యక్రమం శ్రీకారం చుట్టారు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో గ్రామీణ సమస్యలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పైన విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకునేవారు…నెలన్నర క్రితం మునుగోడు మండలం పలివెల గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి బెంచీలు సరిగా లేవని […]
-
కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి – ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్
పల్లవి, వెబ్ డెస్క్ : ఇంద్రా పార్క్లో ఇటీవల కేబుల్ ఆపరేటర్ల ఆందోళన నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కొడుకు, భార్యలు, కుటుంబాల అనేక మంది జీవనోపాధులైన కేబుల్ ఆపరేటర్లపై జరుగుతున్న అన్యాయ చర్యలు తక్షణమే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.కేబుల్ ఆపరేటర్లను పని పశువుల్లా చూసి వారి జీవనోపాధిని ధ్వంసం చేయడం ఆపండి. వారి కుటుంబాల సంక్షేమం కోసం తగిన పర్యాయాలు 마련 చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు.ఎలక్ట్రిక్ స్తంభాలపై కరెంట్ […]
-
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి -మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
పల్లవి, వెబ్ డెస్క్ : పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.శనివారం నాడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి శంకుస్థాపన […]
-
ఖమ్మంలో అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్
పల్లవి, వెబ్ డెస్క్ : భారతదేశంలో అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ స్టోర్, GOYAZ, ఇప్పుడు తెలంగాణ, ఖమ్మం లో దాని 14వ స్టోర్ను ప్రారంభిస్తోంది.అభినేత్రి మిస్. భాగ్యశ్రీ బోర్స్ చేతుల ద్వారా ప్రారంభించబడింది.GOYAZ సిల్వర్ జ్యువెలరీ విభాగాన్ని కొత్త రీతిలో నిర్వచిస్తూ దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఖమ్మం స్టోర్ను 13 సెప్టెంబర్ ఉదయం 10:41కి ప్రముఖ నటీమణి మిస్. భాగ్యశ్రీ బోర్స్ ప్రారంభించారు. ఈ స్టోర్ లగ్జరీ మరియు సంపదకు ప్రతీకగా ఉంది, మీరు ఇక్కడ […]
-
మెహ్రీన్ పిర్జాదా లేటెస్ట్ ఫోటోలు
Mehreen Pirzada Latest Photos
-
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
పల్లవి, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్ ఇండి కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 452 మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈరోజు శుక్రవారం ఆయన నూతన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాధాకృష్ణన్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ […]
-
నా కొడుకే వైఎస్సార్ వారసుడు – వైఎస్ షర్మిల
పల్లవి, వెబ్ డెస్క్ : దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు నాకొడుకు అని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శుక్రవారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ ” ముమ్మాటికి నా కుమారుడు వైఎస్సార్ వారసుడే. నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. నా బిడ్డ రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందే వైసీపీ నేతలు ఇంతలా స్పందిస్తున్నారంటే నా కుమారుడు […]
-
ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
పల్లవి, వెబ్ డెస్క్ : నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం కమర్షియల్ టాక్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతి […]
-
పిల్లలకు ప్యాకేజ్డ్ మ్యాంగో జ్యూస్ తాగిస్తున్నారా..?
mango juice
-
రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు