వేములవాడ ఆలయం మూసివేత
పల్లవి, వెబ్ డెస్క్ : వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. నిత్యం ఈ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయం ఆధికారులు తెలిపారు. ఈనెల 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు […]
-
వినాయక చవితి ఏరోజు జరుపుకోవాలి..!
పల్లవి, వెబ్ డెస్క్ : వినాయక చవితి ఏరోజు నిర్వహించుకోవాలనే విషయం పై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల ఇరవై రెండు, ఇరవై మూడు తారీఖుల్లో వరుసగా రెండు రోజులు అమావాస్య రావడంతో వినాయక చవితి ఏరోజు అనేది ఆర్ధం కాక చాలా మంది పండితులను ఆశ్రయిస్తున్నారు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉంది. అందుకే ఆరోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్ నగర్ లోని వేదపండితులు క్లారిటీచ్చారు. […]
-
వినాయక చవితి రోజు ఇది తప్పనిసరిగా చేయాల్సిందే..?
పల్లవి, వెబ్ డెస్క్ : వినాయకచవితి పండుగ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు చాలా ఘనంగా జరుపుకునే పండుగ. మూడు రోజులు, ఐదు రోజులు, తొమ్మిది రోజులు, పదకొండు రోజులు ఇలా వినాయకుడి విగ్రహాన్నిపెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. విగ్రహాం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి మాంసాహారాలు కానీ మందులాంటివి కానీ అసలు తీసుకోరు. ఇలాంటి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి పెట్టాల్సిన ముఖ్యమైన నైవేద్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలియజేసిన వీడియో […]
-
సోదరుడికి రాఖీ ఎలా కట్టాలి..?
పల్లవి, వెబ్ డెస్క్ : శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత అప్పుడే దేశ వ్యాప్తంగా రాఖీ సంబురాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టేందుకు సోదరుడిని ఏవైపు కూర్చోబెట్టాలి. సోదరి ఏ వైపు కూర్చుని తన సోదరుడికి రాఖీ కట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టేందుకు సోదరుడ్ని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలని హిందూ జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిదని ఆ శాస్త్రం సూచిస్తోంది. […]
-
పల్లవి మోడల్ స్కూల్ లో బోనాల సంబరాలు
పల్లవి, వెబ్ డెస్క్ : అల్వాల్ పల్లవి పాఠశాలలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారైన శ్రీమతి విద్యాధరిగారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రిన్సిపల్ సులక్షణ గారు, షిరిన్ మాధురి గారు హెచ్ఎం రీనా సాజన్ గారు, మణిందర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ,సంగీత మరియు పోతురాజుల ప్రదర్శనతో పండుగ వాతావరణం అంబరాన్ని అంటేలా […]
-
ఒక్క దర్శనం.. జాబ్,మ్యారేజ్ గ్యారెంటీ..!
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
కవితకు హరీశ్ కౌంటర్
-
నేను అందుకే బీఆర్ఎస్ కు రాజీనామా చేశా – ఎమ్మెల్యే కడియం శ్రీహారి
-
మందుబాబులకు శుభవార్త
-
స్థానిక ఎన్నికల్లో కష్టపడితే బీజేపీదే గెలుపు – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణలో జర్మనీ కంపెనీ పెట్టుబడులు
-
కవిత అమెరికా పర్యటనలో అసలు ఏమి జరిగింది..?
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి