అమ్మవారి దీక్షను స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
పల్లవి, వెబ్ డెస్క్ : సోమవారం నుంచి ప్రారంభమైన శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారి దీక్షను స్వీకరించారు.
-
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: వద్దిరాజు
పల్లవి, వెబ్ డెస్క్ : దుర్గామాత ఆశీస్సులు ఖమ్మం జిల్లా ప్రజలందరిపై ఉండాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆకాంక్షించారు. అమ్మవారి చల్లని చూపుతో జిల్లాలో కరువు కాటకాలు లేకుండా, పాడిపంటలతో సస్యశ్యామలం కావాలని వేడుకున్నారు. గురువారం రాత్రి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు తోట రామారావు, తోట గోవిందమ్మల ఆధ్వర్యంలో నెలకొల్పిన దసరా అమ్మవారి విగ్రహం వద్ద ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్రను […]
-
సకల జనుల సమ్మేళనంతో బతుకమ్మ ఉత్సవాలు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ సంప్రదాయం ఆధునికతల మేళవింపుగా, సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకం అయ్యేలా, సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి అధికారులను […]
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణ కేంద్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. పట్టణంలోని ఈద్గాం ఆదర్శ్ నగర్ గణపతి లడ్డూ వేలంలో అమ్రీన్ అనే ముస్లిం మహిళ పాల్గొన్నారు. ఈ వేలంలో ఆ లడ్డూను రూ.1,88,888లకు అమ్రీన్ దక్కించుకున్నారు. హిందూ పండుగలో ముస్లిం మహిళ భాగస్వామి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమ్రీన్ మాట్లాడుతూ గణపతి లడ్డూను వేలంలో దక్కించుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. […]
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది. గతేడాది రూ.30.01 లక్షలు పలికింది. కానీ ఈసారి ఏకంగా రూ.35 లక్షలతో రికార్డులు బద్దలు కొట్టింది. కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దాన్ని దక్కించుకున్నారు.బాలాపూర్ లో 1994లో తొలిసారి లడ్డూ వేలం వేశారు. రూ.450తో మొదలైన ఈ లడ్డూ వేలం ఇప్పుడు రూ.లక్షలకు చేరుకుంది. ఈసారి 38 మంది వేలం పాటలో పాల్గొన్నారు.బంగారు […]
-
వేములవాడ ఆలయం మూసివేత
పల్లవి, వెబ్ డెస్క్ : వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. నిత్యం ఈ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయం ఆధికారులు తెలిపారు. ఈనెల 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు […]
-
వినాయక చవితి ఏరోజు జరుపుకోవాలి..!
పల్లవి, వెబ్ డెస్క్ : వినాయక చవితి ఏరోజు నిర్వహించుకోవాలనే విషయం పై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ నెల ఇరవై రెండు, ఇరవై మూడు తారీఖుల్లో వరుసగా రెండు రోజులు అమావాస్య రావడంతో వినాయక చవితి ఏరోజు అనేది ఆర్ధం కాక చాలా మంది పండితులను ఆశ్రయిస్తున్నారు. దీంతో భాద్రపద శుక్ల చవితి ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉంది. అందుకే ఆరోజే వినాయక చవితి జరుపుకోవాలని షాద్ నగర్ లోని వేదపండితులు క్లారిటీచ్చారు. […]
-
వినాయక చవితి రోజు ఇది తప్పనిసరిగా చేయాల్సిందే..?
పల్లవి, వెబ్ డెస్క్ : వినాయకచవితి పండుగ ప్రపంచ వ్యాప్తంగా హిందువులు చాలా ఘనంగా జరుపుకునే పండుగ. మూడు రోజులు, ఐదు రోజులు, తొమ్మిది రోజులు, పదకొండు రోజులు ఇలా వినాయకుడి విగ్రహాన్నిపెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. విగ్రహాం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి మాంసాహారాలు కానీ మందులాంటివి కానీ అసలు తీసుకోరు. ఇలాంటి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి పెట్టాల్సిన ముఖ్యమైన నైవేద్యం గురించి ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలియజేసిన వీడియో […]
-
సోదరుడికి రాఖీ ఎలా కట్టాలి..?
పల్లవి, వెబ్ డెస్క్ : శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పండుగ తర్వాత అప్పుడే దేశ వ్యాప్తంగా రాఖీ సంబురాలు మొదలయ్యాయి. అయితే రాఖీ కట్టేందుకు సోదరుడిని ఏవైపు కూర్చోబెట్టాలి. సోదరి ఏ వైపు కూర్చుని తన సోదరుడికి రాఖీ కట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ కట్టేందుకు సోదరుడ్ని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలని హిందూ జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే రాఖీ కట్టడం మంచిదని ఆ శాస్త్రం సూచిస్తోంది. […]
-
పల్లవి మోడల్ స్కూల్ లో బోనాల సంబరాలు
పల్లవి, వెబ్ డెస్క్ : అల్వాల్ పల్లవి పాఠశాలలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గారైన శ్రీమతి విద్యాధరిగారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైస్ ప్రిన్సిపల్ సులక్షణ గారు, షిరిన్ మాధురి గారు హెచ్ఎం రీనా సాజన్ గారు, మణిందర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ,సంగీత మరియు పోతురాజుల ప్రదర్శనతో పండుగ వాతావరణం అంబరాన్ని అంటేలా […]
-
ఒక్క దర్శనం.. జాబ్,మ్యారేజ్ గ్యారెంటీ..!
-
రేపే మిత్ర మండలి’ మూవీ విడుదల
-
నవంబర్ 14న “సీమంతం” విడుదల
-
రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ
-
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
-
మోదీ జీవితం అందరికీ ఆదర్శం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ – ఉపముఖ్యమంత్రి భట్టీ
-
మత్తెక్కిస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్
-
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ను నాటండి – అరూరి రమేష్
-
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి-మంత్రి శ్రీధర్ బాబు
-
అందరూ మెచ్చే చిత్రం ‘బ్యూటీ’