కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు – కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలు ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదు. పార్టీలో ఒక వ్యవస్థ లేదు. పార్టీ కుప్ప అయిపోతది అంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని గెస్ట్ హౌస్ లో రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తన అనుచరులతో మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం చెక్కర్లు కొడుతున్నాయి.
పార్టీ ఇంకా పికప్ అయితలేదు. నాకు పర్సనల్ ఏమీ లేదు. మీరు గెలవాలే. అందరూ మంచిగుండలే. నేను నాకొడుకు లెటర్ ఇచ్చినట్టయితే నర్సారెడ్డినే ముందరన్న తిడతా.. చక్రధర్ గౌడ్ కు లెటర్ ఎట్లా ఇస్తరు?. నిన్న మొన్న వచ్చిండు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర