గత ఎన్నికల్లో రూ.70కోట్లు ఖర్చు పెట్టా – కొండా మురళి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాకున్న ఐదోందల ఎకరాల్లో పదహారు ఎకరాలు అమ్మి రూ. డెబ్బై కోట్లను ఖర్చు పెట్టి మరి ఎన్నికల్లో పోటి గెలిచాము. నాకు వాళ్ల దగ్గర పైసా కూడా వద్దు. నేను వచ్చినప్పటి నుంచి ఎవరినైనా ఇబ్బంది పెట్టానా?.
ఇంకా ఐదోందల ఎకరాలు ఉన్నాయి అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తాజాగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కొండా మురళి దంపతులపై ఆధిష్టానానికి పిర్యాదు చేశారు.
మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవిని కల్సి వివరణ ఇచ్చారు. తాజాగా మురళి వ్యాఖ్యలు ఎటు వైపు దారి తీస్తాయో అని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర