స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉ.6.30 గం. నుంచి ఉ.7.45 గం. వరకు జరిగే యోగా సంగమ్ కార్యక్రమంలో విద్యార్థులను భాగం చేయాలని సూచించింది. https://yoga.ayush .gov.in/లో యోగా కార్యక్రమాలను పరిశీలించాలని కూడా తెలిపింది.
Related News
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్