ఆర్సీబీ కి భారీ టార్గెట్..!
పల్లవి, వెబ్ డెస్క్ : లక్నో వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్స్ సత్తా చాటారు.
కేవలం మూడు వికెట్లు కోల్పోయి రెండోందల ఇరవై ఏడు పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా లక్నో బ్యాటర్లు విజృంభించారు.
రిషబ్ పంత్ (118) శతకం చేశాడు. మిచెల్ మార్ష్ (67) పరుగులతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో తుషారా ,భువనేశ్వర్ ,పెషర్డ్ మాత్రమే తలో వికెట్ తీశారు. ప్లే ఆఫ్స్ లాంటి కీలకపోరు లో విజయం సాధించాలంటే ఆర్సీబీ 228 పరుగులు చేయాలి.



